ETV Bharat / state

'పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యులు కావాలి'

author img

By

Published : Oct 22, 2019, 2:54 PM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి కోరారు.

'పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యులు కావాలి'

హరితహారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మనిక్ బండర్ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన సూచించారు. అదే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హరితహారంపై గ్రామంలో విస్తృత ప్రచారం చేసి మొక్కల పట్ల గ్రామస్థులకు అవగాహన పెంచాలని సూచించారు.

'పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యులు కావాలి'

హరితహారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మనిక్ బండర్ గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పట్టణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన సూచించారు. అదే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హరితహారంపై గ్రామంలో విస్తృత ప్రచారం చేసి మొక్కల పట్ల గ్రామస్థులకు అవగాహన పెంచాలని సూచించారు.

'పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ బాధ్యులు కావాలి'
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.