ETV Bharat / state

పసుపు రైతుల ఆందోళన

గిట్టుబాటు ధర కోసం పసుపు, ఎర్రజొన్న రైతులు రోడ్డెక్కారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ వెంటనే మద్దతు ధరను ప్రకటించాలని కోరుతున్నారు.

author img

By

Published : Feb 25, 2019, 1:39 PM IST

పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళన

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌- మామిడిపల్లి చౌరస్తాలో పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర కోసం నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మరోవైపు ధర్నాకు అనుమతి లేదని... భారీగా పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్తగా ఆర్మూర్ సహా 13 మండలాల్లో 144 సెక్షన్ విధించారు.

పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళన

ఇవీ చదవండి:నేడే ఎమ్మెల్సీ నగారా

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌- మామిడిపల్లి చౌరస్తాలో పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మద్దతు ధర కోసం నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. మరోవైపు ధర్నాకు అనుమతి లేదని... భారీగా పోలీసులను మోహరించారు. ముందు జాగ్రత్తగా ఆర్మూర్ సహా 13 మండలాల్లో 144 సెక్షన్ విధించారు.

పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళన

ఇవీ చదవండి:నేడే ఎమ్మెల్సీ నగారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.