నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి భైంసా పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును దిలావర్పూర్ నుంచి నిర్మల్కు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి
నిర్మల్ పట్టణ శివారులో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడు మృతి TSRTC BUS, Bike Accident at Nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7763611-854-7763611-1593073288654.jpg?imwidth=3840)
తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిర్మల్ ఆర్టీసీ డీఎం ఆంజనేయులు పరిశీలించారు.
నిర్మల్ పట్టణంలోని మంజులాపూర్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి భైంసా పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సును దిలావర్పూర్ నుంచి నిర్మల్కు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న రాయిల్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్ర గాయాలపాలైన మరో యువకుడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని నిర్మల్ ఆర్టీసీ డీఎం ఆంజనేయులు పరిశీలించారు.