ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల వెంటే అఖిలపక్షం: చాడ - chada supporeted rtc strike at nirmal district

నిర్మల్​ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన దీక్షకు సీపీఐ, కాంగ్రెస్​ నాయకులు మద్దతు  తెలిపారు. ఆర్టీసీ ఒంటరిగా లేదని వారి వెంట అఖిలపక్షం ఉంటుందని రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల వెంటే అఖిలపక్షం: చాడ
author img

By

Published : Oct 12, 2019, 5:45 PM IST

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మనోవేదనకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన ప్రదర్శనకు సీపీఐ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో 'బస్ కా పయ్య నహీ చలేగా' అంటూ సకలజనుల సమ్మెను విజయవంతం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ ఒంటరిగా లేదని అఖిలపక్షం వారి వెంటే ఉంటుందని చాడ పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల వెంటే అఖిలపక్షం: చాడ

ఇదీ చూడండి: తెరాసకు మద్దతుపై సీపీఐ పునారాలోచన

రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మనోవేదనకు గురిచేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన ప్రదర్శనకు సీపీఐ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో 'బస్ కా పయ్య నహీ చలేగా' అంటూ సకలజనుల సమ్మెను విజయవంతం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన గుర్తుచేశారు. ఆర్టీసీ ఒంటరిగా లేదని అఖిలపక్షం వారి వెంటే ఉంటుందని చాడ పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల వెంటే అఖిలపక్షం: చాడ

ఇదీ చూడండి: తెరాసకు మద్దతుపై సీపీఐ పునారాలోచన

Intro:TG_ADB_33_12_AKHILA PAKSHA MADDATU_AVB_TS10033..
ఆర్టీసీ కార్మికులను మనోవేదనకు గురిచేస్తోంది..
-------------------------------------------------------------------
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల ను మొవేదనకు గురిచేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చడా వెంకట రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యసలయ సమీపంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన మౌన ప్రదర్శనకు సీపీఐ, కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కారంకులను ఉద్యోగాల నుండి తొలగించడాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యంలో బస్ క పయ్య నహిచెలిగా అంటూ సకలజనుల సమ్మెను విజయవంతం చేసింది ఆర్టీసీ కార్మికులే నాని గుర్తుచేశారు. ఆర్టీసీ ఒంటరిగా లెఫణి అఖిలపక్షం వారి వెంనెంటే ఉంటుందని పేర్కొన్నారు. ఎర్ర జెండాలు ఉన్నచోట ప్రభుత్వ ఆర్టీసీని విలీనం చేసిందాని ఈ ముఖ్యమంత్రి అడుతున్నారని , మరి పక్కరాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విలీనం చేయగా ఇక్కడుఎందుకు చేయరని ప్రశ్నించారు.


Body:నిర్మల్ జిల్లా


Conclusion:శ్రీనివాస్ కిట్ నెంబర్ 714

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.