ETV Bharat / state

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఇంద్రకరణ్​ రెడ్డి - larest news on indrakaran reddy

నిర్మల్​ జిల్లాలోని సిద్దిలకుంటలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​లో రొయ్యపిల్లలను మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి విడుదల చేశారు.

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఇంద్రకరణ్​రెడ్డి
author img

By

Published : Nov 23, 2019, 6:24 PM IST

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఇంద్రకరణ్​రెడ్డి

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సోను మండలం సిద్దిలకుంటలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద నీలకంఠ రొయ్య పిల్లలను విడుదల చేశారు.

నిర్మల్​లో రూ.కోటి రూపాయలతో మత్స్య భవన్, రూ.50 లక్షలతో చేపల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ విజయలక్ష్మి, కలెక్టర్​ ప్రశాంతి, మత్స్యకారుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: స్వరూపం మార్చుకోనున్న ప్రజారవాణా

మత్స్యకారుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఇంద్రకరణ్​రెడ్డి

మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా సోను మండలం సిద్దిలకుంటలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​లో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద నీలకంఠ రొయ్య పిల్లలను విడుదల చేశారు.

నిర్మల్​లో రూ.కోటి రూపాయలతో మత్స్య భవన్, రూ.50 లక్షలతో చేపల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్​ విజయలక్ష్మి, కలెక్టర్​ ప్రశాంతి, మత్స్యకారుల సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: స్వరూపం మార్చుకోనున్న ప్రజారవాణా

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.