ETV Bharat / state

'కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలి'

author img

By

Published : Apr 28, 2021, 4:18 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట ఉదాసి మఠంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు టీకా వేయించుకున్నారు.

corona vaccination
corona vaccination

కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్​ పట్టణంలోని 37వ వార్డు కౌన్సిలర్​ యశోద పేర్కొన్నారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట ఉదాసి మఠంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు టీకా వేయించుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా కరోనా వ్యాక్సిన్​ తీసుకోవచ్చని తెలిపారు.

కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్​ పట్టణంలోని 37వ వార్డు కౌన్సిలర్​ యశోద పేర్కొన్నారు. నిర్మల్​ జిల్లా కేంద్రంలోని పింజరిగుట్ట ఉదాసి మఠంలో కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు టీకా వేయించుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రతి ఒక్కరు తీసుకోవాలని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా కరోనా వ్యాక్సిన్​ తీసుకోవచ్చని తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.