ETV Bharat / state

భీమా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి - నారాయణపేట జిల్లా తాజా వార్తలు

మక్తల్ మండలం గోప్లాపూర్‌లోని భీమా ప్రాజెక్టు స్టేజ్‌ ఫేస్‌-2 నుంచి నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదిలో వరద ప్రవాహం భీమా ప్రాజెక్టుకు చేరింది.

mla-rammohan-reddy-released-water-from-bheema-stage-phase-2-gopalpur-makthal-mandal-narayanpet-district
భీమా ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసిన ఎమ్మెల్యే రామ్మోహన్‌ రెడ్డి
author img

By

Published : Jul 5, 2020, 3:34 PM IST

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరదనీరు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గోప్లాపూర్ గ్రామంలోని భీమా ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు చేరింది. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి భీమా స్టేజ్ ఫేస్-2 పంపు హౌస్ మోటారు స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలోపాటు స్థానిక సర్పంచ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరదనీరు నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గోప్లాపూర్ గ్రామంలోని భీమా ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు చేరింది. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి భీమా స్టేజ్ ఫేస్-2 పంపు హౌస్ మోటారు స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలోపాటు స్థానిక సర్పంచ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బాసరలో కళతప్పిన గురు పౌర్ణమి ఉత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.