ETV Bharat / state

ఆశావర్కర్లకు దాతల చేయూత - LOCK DOWN EFFECTS

లాక్​డౌన్​ వేళ విధులు నిర్వర్తిస్తూ నిత్యం కృషి చేస్తున్న ఆశావర్కర్లను దాతలు ఆదుకుంటున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఎన్​బీ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు పాల్గొన్నారు.

MLA DISTRIBUTED GROCERIES TO AASHA WORKERS
ఆశావర్కర్లకు దాతల చేయూత
author img

By

Published : Apr 29, 2020, 3:34 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఎన్​బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశావర్కర్లకు ఎమ్మెల్యే భాస్కరరావు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా నివారణలో ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేస్తూ నిత్యం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆశావర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు.

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఎన్​బీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశావర్కర్లకు ఎమ్మెల్యే భాస్కరరావు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కరోనా నివారణలో ఆశావర్కర్లు ఇంటింటి సర్వే చేస్తూ నిత్యం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆశావర్కర్లకు నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు.

ఇవీచూడండి: రోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.