ETV Bharat / state

తుది విడత ప్రాదేశిక పోరుకు సర్వం సిద్ధం - తుది పోరు సర్వం సిద్ధం

నల్గొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11 మండలాల్లోని 131 ఎంపీటీసీ, 11 జడ్పీటీసీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి.

తుది పోరు సర్వం సిద్ధం
author img

By

Published : May 13, 2019, 4:12 PM IST

నల్గొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్​ సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందించారు. తుది విడతలో 131 ఎంపీటీసీ స్థానాలకు 444 మంది, 11 జడ్పీటీసీ స్థానాలకు 53 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 3,58,738 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

తుది పోరు సర్వం సిద్ధం

ఇదీ చదవండిః విజయవంతంగా 'మీ భూమి-మీ పత్రాలు' కార్యక్రమం

నల్గొండ జిల్లాలో తుది విడత ప్రాదేశిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్​ సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందించారు. తుది విడతలో 131 ఎంపీటీసీ స్థానాలకు 444 మంది, 11 జడ్పీటీసీ స్థానాలకు 53 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 3,58,738 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

తుది పోరు సర్వం సిద్ధం

ఇదీ చదవండిః విజయవంతంగా 'మీ భూమి-మీ పత్రాలు' కార్యక్రమం

Intro:TG_NLG_61_13_PARISHAT_ENNIKALU_PKG_C14

గమనిక : స్క్రిప్ట్ ఇదే స్ల గ్ తో ఎఫ్ టి పి లో పంపాను.


Body:TG_NLG_61_13_PARISHAT_ENNIKALU_PKG_C14


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.