ETV Bharat / state

మొక్కలు నాటితే భవిష్యత్​ తరాలకు లాభం

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు ములుగు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి. ఈసారి హరితహారంలో భాగంగా 86 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

author img

By

Published : Jul 3, 2019, 5:01 PM IST

భవిష్యత్​ తరాలకు లాభం

ములుగు జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 86 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ హరితహారంపై సదస్సు నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బీఎఫ్​ఓ ప్రదీప్ కుమార్ శెట్టి హాజరయ్యారు. హరితహారం కార్యక్రమం ద్వారా వెంటనే లాభాలు రావని.. భవిష్యత్తు తరాలకు మేలు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ముక్కలు నాటి.. సంరక్షణ చర్యలు చేపడితే భావితరాలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.

86 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం

ఇవీ చూడండి: అతి త్వరలో క్రికెట్​కు ధోని గుడ్​ బై!

ములుగు జిల్లాలో అన్ని శాఖల ఆధ్వర్యంలో 86 లక్షల మొక్కలు నాటాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ హరితహారంపై సదస్సు నిర్వహించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, బీఎఫ్​ఓ ప్రదీప్ కుమార్ శెట్టి హాజరయ్యారు. హరితహారం కార్యక్రమం ద్వారా వెంటనే లాభాలు రావని.. భవిష్యత్తు తరాలకు మేలు కలుగుతుందని కలెక్టర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ముక్కలు నాటి.. సంరక్షణ చర్యలు చేపడితే భావితరాలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు.

86 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యం

ఇవీ చూడండి: అతి త్వరలో క్రికెట్​కు ధోని గుడ్​ బై!

Intro:tg_wgl_51_02_haritha_haaram_saadassu_ab_ts10072_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలో మొట్ట మొదటి ప్రాధాన్యతను గుర్తించిన రచ్చ ముఖ్యమంత్రి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ములుగు జిల్లా కేంద్రంలోని ఫంక్షనల్ లో జిల్లా కలెక్టర్ జిల్లా అన్ని శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ హరితహారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ బి ఎఫ్ ఓ ప్రదీప్ కుమార్ శెట్టి హాజరయ్యారు. ములుగు జిల్లాలో 86 లక్షల మొక్కలు జిల్లాలో అన్ని శాఖల వారు మొక్కలు నాటి బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా వెంటనే లాభాలు రావని దీని ద్వారా భవిష్యత్తు తరాలకు మేలు కలుగుతుందని కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ముక్కలు నాటి ఇ ఉండాలని మొక్కలు నాటి ఇది ఎంతవరకు సంరక్షణ చర్యలు చేపడితే భావితరాలకు ఉపయోగపడుతుందని ఆమె అన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు అడవిని నమ్ముకుని జీవిస్తున్నారని అడవిని ద్వంసం చేస్తే మానవుని మనుగడ ఉండదని ఆమె అన్నారు. అడవి లో నివసిస్తున్న గిరిజనులు పోడు చేసుకున్న భూములు సాగు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఇకనుండి అడవిని పోటీ చేయకుండా అడవిని సంరక్షించుకునేందుకు గిరిజనులకు హక్కు ఉంటుందని ఆమె అన్నారు


Body:ss


Conclusion:బైట్స్: సి.నారాయణరెడ్డి ములుగు జిల్లా కలెక్టర్
: ధను సరి అనసూర్య సీతక్క ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.