ETV Bharat / state

'నోటు వద్దు, ఓటు ముద్దు' అంటూ అవగాహన ర్యాలీ - otu-vinyogam-pai-avagahana-ryali

ములుగు జిల్లా కేంద్రంలో ఓటుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. 'నోటు వద్దు, ఓటు ముద్దు' అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.

ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ
author img

By

Published : Apr 8, 2019, 3:15 PM IST

ములుగు జిల్లా కేంద్రంలోని ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్​ సి. నారాయణరెడ్డి, ఐకేపీ, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ, పలు సంస్థల అధికారులు పాల్గొన్నారు. 'అమ్ముకోకు నీ ఓటు, ప్రజాస్వామ్యానికి చేటు', 'నోటు వద్దు, ఓటు ముద్దు', 'ఓటరా మేలుకో, ప్రజాస్వామ్యాన్ని ఏలుకో' అంటూ నినాదాలు చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ

ఇదీ చదవండిః 'భాజపా మేనిఫెస్టోలో పసుపుబోర్డు అంశం లేదు'

ములుగు జిల్లా కేంద్రంలోని ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్​ సి. నారాయణరెడ్డి, ఐకేపీ, ఎస్సీ కార్పొరేషన్​ ఈడీ, పలు సంస్థల అధికారులు పాల్గొన్నారు. 'అమ్ముకోకు నీ ఓటు, ప్రజాస్వామ్యానికి చేటు', 'నోటు వద్దు, ఓటు ముద్దు', 'ఓటరా మేలుకో, ప్రజాస్వామ్యాన్ని ఏలుకో' అంటూ నినాదాలు చేశారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఓటు వినియోగంపై అవగాహన ర్యాలీ

ఇదీ చదవండిః 'భాజపా మేనిఫెస్టోలో పసుపుబోర్డు అంశం లేదు'

Intro:tg_wgl_51_08_otu_vinyogam_pai_avagahana_ryali_av_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని ఓటు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో ఐకెపి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పలు సంస్థల అధికారులు కలెక్టర్ సి.నారాయణరెడ్డి జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాలలో దివ్యాంగుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డిఆర్డిఓ రమాదేవి హాజరయ్యారు.


Body:ss


Conclusion:no
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.