ETV Bharat / state

'ప్లాస్టిక్​ రహిత మేడారం జాతర జరుపుదాం' - 'ప్లాస్టిక్​ రహిత మేడారం జాతరను జరుపుదాం'

ప్లాస్టిక్​ రహితంగా మేడారం జాతర జరపడానికి భక్తులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు తోడ్పడాలని ములుగు జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు కోరారు.

mulugu collector vasam venkateswarlu review on medaram jatara
ములుగు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు
author img

By

Published : Dec 28, 2019, 7:43 PM IST

ములుగు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ అతిథి కార్యాలయంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నత అధికారులతో మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

మేడారం జాతర పనులు జనవరి 28లోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. జాతరను ప్లాస్టిక్ రహితంగా జరిపేందుకు భక్తులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాలుపంచుకోవాలని కోరారు.

మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా జాతరను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ములుగు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ అతిథి కార్యాలయంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నత అధికారులతో మేడారం జాతర అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.

మేడారం జాతర పనులు జనవరి 28లోగా పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. జాతరను ప్లాస్టిక్ రహితంగా జరిపేందుకు భక్తులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాలుపంచుకోవాలని కోరారు.

మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా జాతరను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

Intro:tg_wgl_53_28_adhikarulatho_collector_samavesham_vo_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ అతిథి కార్యాలయంలో కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఉన్నత అధికారులతో మేడారం జాతర లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గణపతి పటేల్, ఇద్దరూ ఏ ఎస్ పీ లు, డిఆర్ఓ రమాదేవి, ఐటీడీఏ పీవో చక్రధరరావు తదితర ఉన్నత అధికారులు పాల్గొన్నారు మేడారం జాతర లో జరుగుతున్న పనులు వేగవంతం తో పాటు నాణ్యతతో కూడిన పనులు చేయాలని జనవరి ఇరవై ఎనిమిది లోపే పూర్తి కావాలని ఆయన అన్నారు. మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతరగా జాతరకు వచ్చే భక్తులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు పాలుపంచుకోవాలని ప్లాస్టిక్ రహిత జాతరగా జరుపుకోవాలని అన్నారు. జాతర లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్, ఎస్పీ జరుగుతున్న పనులు అధికారులతోపాటు పనులను పరిశీలించారు. జరగబోయే మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా జాతరను పూర్తి చేయాలని అన్నారు.


Body:ss


Conclusion:బైట్ : వాసం వెంకటేశ్వర్లు ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.