ETV Bharat / bharat

దిల్లీ ఎగ్జిట్ పోల్స్​ - ఆప్​నకు షాక్! ఈసారి హస్తినలో BJPకే పట్టం! - DELHI EXIT POLL RESULTS 2025

ఆప్​నకు షాక్​ - బీజేపీదే దిల్లీ పీఠం - దిల్లీలో అధికార మార్పిడి తప్పదన్న మెజారిటీ ఎగ్జిట్ పోల్స్

Delhi Exit Poll Results 2025
Delhi Exit Poll Results 2025 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2025, 6:47 PM IST

Updated : Feb 5, 2025, 9:22 PM IST

Delhi Exit Poll Results 2025 : దిల్లీలో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేశాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ-బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి. 70 స్థానాలున్న దిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్‌ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ సున్నా లేదా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్‌సైట్‌ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్‌ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్‌ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ సున్నా నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీ-మార్క్‌ అంచనా వేసింది.

'లేదు- ఆప్​ గెలుస్తుంది!'
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ-ఆప్ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్ కు 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే దిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది.

Delhi Exit Poll Results 2025 :

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్(70) -2025
  • సర్వే సంస్థ
  • ఆప్
  • బీజేపీ+
  • కాంగ్రెస్
  • ఇతరులు
మ్యాట్రిజ్32-3735-400-1-
పీపుల్స్​ పల్స్​10-1951-600-
పీపుల్స్​ ఇన్​సైట్25-2940-440-1-
టైమ్స్‌ నౌ22-3139-450-2-
జేవీసీ పోల్‌22-3139-450-20-1
పోల్‌ డైరీ18-2542-500-2-
చాణక్య స్ట్రాటర్జీస్‌25-2839-442-3-
కేకే సర్వే4426--

Delhi Exit Poll Results 2025 : దిల్లీలో అధికార మార్పిడి తప్పదని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్ అంచనా వేశాయి. ఈసారి భారతీయ జనతా పార్టీ-బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్‌ అంచనా వేశాయి. 70 స్థానాలున్న దిల్లీ శాసనసభలో అధికారం చేపట్టడానికి 36 స్థానాల్లో విజయం సాధించాలి. బీజేపీ కూటమికి 51 నుంచి 60, ఆమ్‌ఆద్మీ పార్టీ 10 నుంచి 19 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. 40 నుంచి 44 స్థానాల్లో బీజేపీ కూటమి, 25 నుంచి 29 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ సున్నా లేదా ఒక స్థానం గెలిచే అవకాశం ఉందని పీపుల్స్ ఇన్‌సైట్‌ పేర్కొంది. బీజేపీ కూటమికి 39 నుంచి 45, ఆమ్‌ఆద్మీకి 22 నుంచి 31, కాంగ్రెస్ సున్నా లేదా రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని టైమ్స్‌ నౌ అంచనా వేసింది. 39 నుంచి 49 స్థానాల్లో బీజేపీ కూటమి, 21 నుంచి 31 స్థానాల్లో ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ సున్నా నుంచి 1 స్థానం గెలిచే అవకాశం ఉందని పీ-మార్క్‌ అంచనా వేసింది.

'లేదు- ఆప్​ గెలుస్తుంది!'
దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ-ఆప్ అధికారాన్ని చేపడుతుందని కేకే సర్వే అంచనా వేసింది. ఆప్ కు 44, బీజేపీ కూటమి 26 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ అంచనా నిజమైతే దిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టనుంది.

Delhi Exit Poll Results 2025 :

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్(70) -2025
  • సర్వే సంస్థ
  • ఆప్
  • బీజేపీ+
  • కాంగ్రెస్
  • ఇతరులు
మ్యాట్రిజ్32-3735-400-1-
పీపుల్స్​ పల్స్​10-1951-600-
పీపుల్స్​ ఇన్​సైట్25-2940-440-1-
టైమ్స్‌ నౌ22-3139-450-2-
జేవీసీ పోల్‌22-3139-450-20-1
పోల్‌ డైరీ18-2542-500-2-
చాణక్య స్ట్రాటర్జీస్‌25-2839-442-3-
కేకే సర్వే4426--
Last Updated : Feb 5, 2025, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.