ETV Bharat / state

'కేసీఆర్​, కేటీఆర్​ చొరవ తీసుకోవాలి' - field assistants protest at mulugu

తమ సమస్యల పరిష్కారానికి కేసీఆర్​, కేటీఆర్​ చొరవ తీసుకోవాలని ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు కోరారు. జీవో 4779ను రద్దుచేయాలని డిమాండ్​ చేశారు.

mulugu news
'కేసీఆర్​, కేటీఆర్​ చొరవ తీసుకోవాలి'
author img

By

Published : Mar 18, 2020, 5:54 PM IST

ములుగు జిల్లాలోని 9 మండలాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో 15 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. జీవో 4779 ప్రకారం వేతనంలో కోత విధిస్తారని తెలియడం వల్లనే సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. ఎండకు వానకు లెక్కచేయకుండా ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేస్తున్నా.. సరైన గుర్తింపు లేదన్నారు.

రూ. 21 వేల వేతనం ఇవ్వాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'కేసీఆర్​, కేటీఆర్​ చొరవ తీసుకోవాలి'

ఇవీచూడండి: షాకింగ్ న్యూస్​: మరో 276 మంది భారతీయులకు కరోనా

ములుగు జిల్లాలోని 9 మండలాల్లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. చాలీచాలని వేతనాలతో 15 సంవత్సరాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. జీవో 4779 ప్రకారం వేతనంలో కోత విధిస్తారని తెలియడం వల్లనే సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. సంబంధిత జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్​ చేశారు. ఎండకు వానకు లెక్కచేయకుండా ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేస్తున్నా.. సరైన గుర్తింపు లేదన్నారు.

రూ. 21 వేల వేతనం ఇవ్వాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

'కేసీఆర్​, కేటీఆర్​ చొరవ తీసుకోవాలి'

ఇవీచూడండి: షాకింగ్ న్యూస్​: మరో 276 మంది భారతీయులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.