ETV Bharat / state

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి - medchal malkajgiri distirict latest news today

వాహనదారుని నిర్లక్ష్యంతో నిండు ప్రాణం పోయింది. ఆ కుటుంబంలో విషాదం నింపింది. నిన్న కాప్రా రాధిక చౌరస్తాలో బైక్​పై వెళ్తున్న మహిళపై ఓ లారీ దూసుకొచ్చింది. ఆ ఘటనలో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది.

negligence-of-the-motorist-sacrificial-women-death-at-kapra-area
లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
author img

By

Published : Mar 4, 2020, 9:31 PM IST

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా రాధిక చౌరస్తాలో నిన్న రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మహిళ బైక్​పై ముందు వెళ్తున్న సందర్భంలో లారీ ఆమె పైకి దూసుకొచ్చింది. ఆ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది.

అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్​లను పరిశీలించిన పోలీసులు లారీ నడుపుతున్న డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన సౌందర్య జీహెచ్ఎమ్​సీలో సూపర్​వైజర్​గా పనిచేస్తుందని తెలిసింది.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

ఇదీ చూడండి : ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా రాధిక చౌరస్తాలో నిన్న రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. మహిళ బైక్​పై ముందు వెళ్తున్న సందర్భంలో లారీ ఆమె పైకి దూసుకొచ్చింది. ఆ ఘటనలో మహిళ అక్కడికక్కడే మరణించింది.

అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్​లను పరిశీలించిన పోలీసులు లారీ నడుపుతున్న డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన సౌందర్య జీహెచ్ఎమ్​సీలో సూపర్​వైజర్​గా పనిచేస్తుందని తెలిసింది.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

ఇదీ చూడండి : ఇళ్లలోకి వెళ్లడు.. కానీ దొంగతనం చేస్తాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.