ETV Bharat / state

హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్ వాసం - హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా ఘట్​కేసర్ మండలంలోని కాచవాని సింగారంలో ఆరోవిడత హరితహారంలో భాగంగా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాలని కోరారు.

medchal collector planted saplings under harithaharam program
హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన కలెక్టర్ వాసం
author img

By

Published : Jun 30, 2020, 7:28 PM IST

మానవ మనుగడకు దోహదపడే చెట్లను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని ప్రసాదించాలని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఘట్​కేసర్ మండలంలోని కాచవాని సింగారంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.

కార్యక్రమంలో మండల ప్రజ పరిషత్​ అధ్యక్షుడు సుదర్శన్​రెడ్డి, ఎంపీడీవో అరుణ, సర్పంచ్ వెంకటరెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి కుటుంబానికి కనీసం ఐదు మొక్కలైనా అందించాలని.. కుటుంబసభ్యులందరూ వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కలెక్టర్​ కోరారు.

మానవ మనుగడకు దోహదపడే చెట్లను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని ప్రసాదించాలని మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. జిల్లాలోని ఘట్​కేసర్ మండలంలోని కాచవాని సింగారంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.

కార్యక్రమంలో మండల ప్రజ పరిషత్​ అధ్యక్షుడు సుదర్శన్​రెడ్డి, ఎంపీడీవో అరుణ, సర్పంచ్ వెంకటరెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి కుటుంబానికి కనీసం ఐదు మొక్కలైనా అందించాలని.. కుటుంబసభ్యులందరూ వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కలెక్టర్​ కోరారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.