ETV Bharat / state

కీసరలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Dec 14, 2019, 7:31 PM IST

మేడ్చల్​ జిల్లా కీసరలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.

lorry hit a bike at keesara in medchal district two died
కీసరలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

కీసరలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

మేడ్చల్​ జిల్లా కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టగా.. అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్​కు చెందిన బొందిల లక్ష్మీ సత్తయ్య దంపతులు వారి కుమారుడు ఉపేందర్​లతో స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉపేందర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

తల్లి లక్ష్మీ, తండ్రి సత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కీసరలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

మేడ్చల్​ జిల్లా కీసరలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టగా.. అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం తిమ్మాపూర్​కు చెందిన బొందిల లక్ష్మీ సత్తయ్య దంపతులు వారి కుమారుడు ఉపేందర్​లతో స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉపేందర్​ అక్కడికక్కడే మృతి చెందాడు.

తల్లి లక్ష్మీ, తండ్రి సత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ లక్ష్మీ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.