ETV Bharat / state

పటాన్​ చెరులో భాజపా అభ్యర్థి ప్రచారం

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పటాన్​ చెరు ప్రాంతంలో ఉదయపు నడకకు వచ్చిన వారిని ఓట్లు అభ్యర్థించారు.

author img

By

Published : Mar 26, 2019, 9:21 AM IST

Updated : Mar 26, 2019, 12:02 PM IST

రఘునందన్ ప్రచారం

పటాన్​ చెరులో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం చేపట్టారు. మెదక్​ పార్లమెంట్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులు కాలుష్య సమస్యను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం సురక్షితంగా ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారని... తనకు అవకాశం ఇస్తే పటాన్​ చెరు కూడా అలానే ఉండేలా కృషి చేస్తానని తెలిపారు.

పటాన్​ చెరులో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు ప్రచారం చేపట్టారు. మెదక్​ పార్లమెంట్ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులు కాలుష్య సమస్యను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం సురక్షితంగా ఉండాలని ప్రధాని కోరుకుంటున్నారని... తనకు అవకాశం ఇస్తే పటాన్​ చెరు కూడా అలానే ఉండేలా కృషి చేస్తానని తెలిపారు.

రఘునందన్ ప్రచారం

ఇవీ చూడండి:"కాంగ్రెస్ మరోసారి ప్రజలను మభ్య పెడుతోంది"

Intro:hyd_tg_12_26_bjp_mp_candidate_morning_walk_ab_C10
యాంకర్:


Body:తనను ఎంపీగా గెలిపిస్తే పటాన్చెరు పారిశ్రామికవాడలో నెలకొన్న కాలుష్య సమస్యను పరిష్కరిస్తానని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఉదయపు నడక నడిచే వారితో కలిసి ఆయన నడిచారు మూడు దశాబ్దాలుగా ప్రజా ప్రతినిధులు కాలుష్య సమస్యను పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు ఉపాధి సమస్య కూడా పారిశ్రామికవాడలో తీవ్రంగా ఉందని దాన్ని కూడా తీర్చే విధంగా కృషి చేస్తానని ఆయన చెప్పారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం సురక్షితంగా ఉండాలని ప్రధాని మోడీ ఏ విధంగా కోరుకుంటున్నారు పటాన్చెరు కూడా అదేవిధంగా గా ఉండేలా కృషి చేస్తానని అని తెలిపారు


Conclusion:బైట్ రఘునందన్ రావు మెదక్ భాజపా ఎంపీ అభ్యర్థి
Last Updated : Mar 26, 2019, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.