ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్, ఒకరు మృతి

author img

By

Published : Nov 5, 2019, 9:31 AM IST

వేరే గ్రామానికి వెళ్లి... తన తల్లితో కలిసి ద్విచక్రం వాహనంపై స్వగ్రామానికి తిరిగి వస్తున్నాడు. అంతలోనే కంటైనర్ రూపంలో మృత్యువు దూసుకొచ్చి... తమ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కొడుకు మృతి చెందగా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహబూబ్​నగపర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగింది.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్, ఒకరు మృతి

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నవాబుపేట మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన నర్సింలు, ఆయన తల్లి లక్ష్మమ్మ ద్విచక్రవాహనంపై తమ గ్రామానికి వస్తుండగా... మాచారం సమీపంలో కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందగా... తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు లక్ష్మమ్మని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్, ఒకరు మృతి

ఇవీ చూడండి: అమ్మకు ప్రసవ గండం.. ప్రసూతి మరణాలు ఆందోళనకరం

మహబూబ్​నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నవాబుపేట మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన నర్సింలు, ఆయన తల్లి లక్ష్మమ్మ ద్విచక్రవాహనంపై తమ గ్రామానికి వస్తుండగా... మాచారం సమీపంలో కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సింలు అక్కడికక్కడే మృతి చెందగా... తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు లక్ష్మమ్మని ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కంటైనర్, ఒకరు మృతి

ఇవీ చూడండి: అమ్మకు ప్రసవ గండం.. ప్రసూతి మరణాలు ఆందోళనకరం

Intro:tg_mbnr_11_02_DOG_RACE__avb_Ts10049
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సుఖాలతో వినుత మైన రీతిలో పరుగుపందెం నిర్వహించిన పాగుంట గ్రామస్తులు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా కేటి దొడ్డి మండలం పాగుంట గ్రామం లో వెలిసిన స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఉన్న జాతర ఉత్సవ కమిటీ నిర్వాహకులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సంబరాలు నిర్వహించారు. మొదటగా వృషభ రాజులతో బండలాగుడు పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వృషభ రాజు లు పోటీలో పాల్గొన్నాయి . వీటితోపాటు వినుత మైన శునకాల క్రీడలను క్రీడా పోటీలు నిర్వహించారు. శునకాల పరుగుపందెంలో మొదటి బహుమతి ఇ 20 వేల రూపాయలు రెండవ బహుమతి 15 వేల రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు గెలిచిన సుఖాలకు బహుమతులను అందజేస్తారు. ఈ క్రీడలకు సంబంధించి 22 సుఖాలు పోటీలో పాల్గొనగా dipu ద్వారా 11 సుఖాలకు పోటీ నిర్వహించారు. ఈ పోటీలో 11 రౌండ్లు ఉండగా మూడు రౌండ్లు నిర్వహించారు. సుఖాలు కర్ణాటక మహారాష్ట్ర గుల్బర్గా నుంచి శునకాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. శునకాల పోటీని తిలకించేందుకు వచ్చిన వివిధ ప్రాంతాలనుండి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు రావడంతో పోటీ నిర్వహించే నిర్వాహకులకు తీవ్ర ఇబ్బంది. శునకాల పోటీ నీకి లెక్కించేందుకు వచ్చిన ప్రేక్షకులకు 3 రౌండ్లోనే శునకాల పోటీని నిలిపివేశారు. తిలకించేందుకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ నిలవడంతో అక్కడినుంచి నిరాశా నిస్పృహలతో ప్రేక్షకులు వెనుదిరిగారు.
byte:
1. శ్రీనివాసులు చిన్న పాడు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా
2. రాథోడ్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ కర్ణాటక రాష్ట్రం


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.