ETV Bharat / state

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశాలు జరిగాయి.  జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

author img

By

Published : Jul 8, 2019, 9:36 AM IST

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్​ చేశారు. రెండు నెలల్లో నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కింది స్థాయి ఉద్యోగి సైతం న్యాయాధికారి పదవికి అర్హత సాధించే విధంగా నిబంధనలను సరిచేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం

ఇవీ చూడండి: ఇక నుంచి అధికారుల ఆకస్మిక తనిఖీలు

మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానాల్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్​ చేశారు. రెండు నెలల్లో నియామకాల ప్రక్రియ పూర్తిచేయాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కింది స్థాయి ఉద్యోగి సైతం న్యాయాధికారి పదవికి అర్హత సాధించే విధంగా నిబంధనలను సరిచేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల కార్యవర్గ సమావేశం

ఇవీ చూడండి: ఇక నుంచి అధికారుల ఆకస్మిక తనిఖీలు

Intro:TG_Mbnr_05_07_Judicial_Empl_State_Meet_AB_TS10052
కంట్రిబ్యూటర్: చంద్ర శేఖర్, మహబూబ్ నగర్

( ) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానాల్లో నియమించాల్సిన 532 ఉద్యోగాలను ప్రకటించి భర్తీ చేయాలని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అఖిల భారత జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Body:మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశంలో
లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో 532 ఉద్యోగాలతోపాటు ప్రోటోకాల్ ఉద్యోగులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించినా... ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రెండు నెలల్లో న్యాయశాఖ ఉద్యోగులను నియమించకపోతే ప్రభుత్వాన్ని నిలదీయాలని ఉంటుందన్నారు రు రు 64 రోజుల పాటు సస్పెన్షన్ కు గురై.. కోట్లాడి ప్రత్యేక హైకోర్టును సాధించుకున్న తెలంగాణ వాసులకు స్థానాలు దక్కలేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు.


Conclusion:కింది స్థాయి ఉద్యోగి కూడా న్యాయాధికారి పదవికి పోటీ చేసేందుకు అర్హత ఉండే విధంగా నిబంధనలను సడలించు కోవాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల పదోన్నతులపై న్యాయశాఖలో ఉన్న కొన్ని జీ.వోలు కఠినంగా ఉన్నాయని వాటిని సరళతరమైన విధానంలో మార్చుకునే విదంగా సంఘాలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.......byte
బైట్స్
లక్ష్మారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి
జి.వి సుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన న్యాయమూర్తి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.