ETV Bharat / state

తుంగభద్ర పుష్కర ఘాట్లను పరిశీలించిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర - రెండోరోజు తుంగభద్ర పుష్కరాలు

తుంగభద్ర పుష్కరాలు రెండోరోజుకు చేరాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని తుంగభద్ర పుష్కర ఘాట్లలో ఏర్పాట్లను ఐజీ స్టీఫెన్ రవీంద్ర పరిశీలించారు. భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నందున సిబ్బందికి పలు సూచనలు చేశారు.

IG Stephen Ravindra inspecting the Tungabhadra Pushkara Ghats
తుంగభద్ర పుష్కర ఘాట్లను పరిశీలించిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర
author img

By

Published : Nov 21, 2020, 5:31 PM IST

మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు జరుగుతున్న తుంగభద్ర పుష్కరాల్లో ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్, పుష్కర్ ఘాట్ ఆలయాల సమీపంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

మహబూబ్ నగర్ జిల్లాలో రెండో రోజు జరుగుతున్న తుంగభద్ర పుష్కరాల్లో ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏర్పాట్లను పరిశీలించారు. పార్కింగ్, పుష్కర్ ఘాట్ ఆలయాల సమీపంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. వచ్చే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఇవీ చదవండి: తుంగభద్ర పుష్కరాలకు కట్టుదిట్టమైన భద్రత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.