ETV Bharat / state

మరోసారి తనకు అవకాశమివ్వాలని పట్టభద్రులకు పల్లా విజ్ఞప్తి - telangana news

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మరోసారి అవకాశమివ్వాలని తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్​రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో నిరుద్యోగులకు భృతి ఇవ్వలేకపోయామని... దీనిపై త్వరలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

మరోసారి తనకు అవకాశమివ్వాలని పట్టభద్రులకు పల్లా విజ్ఞప్తి
మరోసారి తనకు అవకాశమివ్వాలని పట్టభద్రులకు పల్లా విజ్ఞప్తి
author img

By

Published : Jan 4, 2021, 4:17 AM IST

ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తనకు అవకాశమివ్వాలని.... తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. యువకులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గార్లలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన ఆయన.... అనంతరం సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.

కరోనా పరిస్థితుల వల్ల నిరుద్యోగులకు భృతి ఇవ్వలేకపోయామని... త్వరలోనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని పల్లా తెలిపారు.

ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తనకు అవకాశమివ్వాలని.... తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. యువకులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా గార్లలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించిన ఆయన.... అనంతరం సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.

కరోనా పరిస్థితుల వల్ల నిరుద్యోగులకు భృతి ఇవ్వలేకపోయామని... త్వరలోనే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని పల్లా తెలిపారు.

ఇదీ చదవండి: గ్రేటర్‌ వరంగల్‌ ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పక్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.