ETV Bharat / state

తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

author img

By

Published : Aug 22, 2019, 12:46 PM IST

మహబూబాబాద్ జిల్లాలో గిరిజనులు తీజ్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి, జడ్పీటీసీ సుచిత్రలు వేడుకల్లో పాల్గొన్నారు.

తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన తీజ్​ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి, జడ్పీటీసీ సుచిత్రలు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. గిరిజనులకు తీజ్ అతి ముఖ్యమైన పండగని ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ పేర్కొన్నారు. గిరిజన కన్నెపిల్లలు గోధుమ నారు పోసి, అవి మొలకెత్తిన తర్వాత తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గిరిజన దేవతలను పూజించి, చివరి రోజు బుట్టలను నిమజ్జనం చేస్తారని ఆయన వివరించారు.

తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

ఇదీ చూడండి:ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన తీజ్​ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన సతీమణి సీతా మహాలక్ష్మి, జడ్పీటీసీ సుచిత్రలు పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు. గిరిజనులకు తీజ్ అతి ముఖ్యమైన పండగని ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ పేర్కొన్నారు. గిరిజన కన్నెపిల్లలు గోధుమ నారు పోసి, అవి మొలకెత్తిన తర్వాత తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో గిరిజన దేవతలను పూజించి, చివరి రోజు బుట్టలను నిమజ్జనం చేస్తారని ఆయన వివరించారు.

తీజ్​ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

ఇదీ చూడండి:ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.