ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ పాస్టర్లకు దాతల చేయూత

author img

By

Published : May 17, 2020, 7:40 PM IST

లాక్​డౌన్​ వేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాస్టర్లకు దాతలు చేయూతనందిస్తున్నారు. మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురంలో చర్చి పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

groceries distribution to paster  in mahaboobabad district
లాక్​డౌన్​ వేళ పాస్టర్లకు దాతల చేయూత

మహబూబాబాద్ ​జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురంలో చర్చి పాస్టర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. మండల పరిషత్ వైస్ ఛైర్మన్ గణేశ్​ ఆధ్వర్యంలో 65 మంది పేద పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు మండలంలోని నిరుపేదలు, వృద్ధులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని గణేశ్​ తెలిపారు. తమ లాంటి పేద పాస్టర్లను గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేసినందుకు గణేశ్​కు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

మహబూబాబాద్ ​జిల్లా బయ్యారం మండలం సత్యనారాయణపురంలో చర్చి పాస్టర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. మండల పరిషత్ వైస్ ఛైర్మన్ గణేశ్​ ఆధ్వర్యంలో 65 మంది పేద పాస్టర్లకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

లాక్​డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రతి రోజు మండలంలోని నిరుపేదలు, వృద్ధులకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని గణేశ్​ తెలిపారు. తమ లాంటి పేద పాస్టర్లను గుర్తించి నిత్యావసరాలు పంపిణీ చేసినందుకు గణేశ్​కు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి: శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.