ETV Bharat / state

పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగనున్న తనిఖీలు

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు నిర్భంద తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలు పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Mar 19, 2019, 12:25 PM IST

పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగనున్న తనిఖీలు
పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగనున్న తనిఖీలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి నిర్భంద తనిఖీలు నిర్వహించారు. నందమూరి నగర్, యాదవ నగర్, జగన్ కాలనీ, బాబా గుట్ట.. తదితర కాలనీల్లో విస్తృత సోదాలు చేపట్టారు.

సరైన పత్రాలు లేని వస్తువులు స్వాధీనం

సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, 3ఇసుక ట్రాక్టర్లు, మూడు లక్షల విలువచేసే టేకు కలప, మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు, గుడుంబా తదితర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

ఎన్నికల వరకు సోదాలు కొనసాగింపు

గ్రామపంచాయతీ, శాసనసభ ఎన్నికలు సవ్యంగా జరిగాయని...పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కోటిరెడ్డి గ్రామస్థులను కోరారు. ఎన్నికల వరకు ఈ సోదాలు కొనసాగుతాయన్నారు.

పార్లమెంటు ఎన్నికల వరకు కొనసాగనున్న తనిఖీలు
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి నిర్భంద తనిఖీలు నిర్వహించారు. నందమూరి నగర్, యాదవ నగర్, జగన్ కాలనీ, బాబా గుట్ట.. తదితర కాలనీల్లో విస్తృత సోదాలు చేపట్టారు.

సరైన పత్రాలు లేని వస్తువులు స్వాధీనం

సరైన పత్రాలు లేని 20 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలు, 3ఇసుక ట్రాక్టర్లు, మూడు లక్షల విలువచేసే టేకు కలప, మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు, గుడుంబా తదితర సామగ్రిని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

ఎన్నికల వరకు సోదాలు కొనసాగింపు

గ్రామపంచాయతీ, శాసనసభ ఎన్నికలు సవ్యంగా జరిగాయని...పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కోటిరెడ్డి గ్రామస్థులను కోరారు. ఎన్నికల వరకు ఈ సోదాలు కొనసాగుతాయన్నారు.

Intro:Tg_wgl_21_19_carden_search_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198
(. ) మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లో ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో లో 150 మంది పోలీసులు , కేంద్ర బలగాలు కలిసి నందమూరి నగర్, యాదవ నగర్, జగన్ కాలనీ, భాబా గుట్ట, తదితర కాలనీలలో విస్తృత సోదాలు నిర్వహించారు. అనుమతి పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు ,రెండు ఆటోలు,3 ఇసుక ట్రాక్టర్లు, మూడు లక్షల విలువచేసే టేకు కలప , మద్యం సీసాలు , గుట్కా ప్యాకెట్లు, గుడుంబా , కిరోసిన్, తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ...... గ్రామపంచాయతీ ,అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని , వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ సోదాలు కొనసాగుతాయన్నారు. డీఎస్పీ నరేష్ కుమార్ ,సీ.ఐ, లు ఎస్ ఐ లు , తదితరులు పాల్గొన్నారు.
బైట్
నంద్యాల. కోటిరెడ్డి.....ఎస్పీ ,మహబూబాబాద్.


Body:పార్లమెంట్ ఎన్నికల అయిపోయేంత వరకు కు ఈ విస్తృత సోదాలు కొనసాగుతాయని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు.


Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.