ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

గ్రానైట్​ ఫ్యాక్టరీ బూడిద గుంటలో పడి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఖానాపురంలో చోటు చేసింది.

author img

By

Published : Aug 29, 2019, 10:51 AM IST

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ఖమ్మం జిల్లా ఖానాపురం మండలం హవేలి పారిశ్రామిక ప్రాంతంలో స్థానికంగా నివాసముంటున్న ఖాదర్ పాష బూడిద గుంటలో పడి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్​ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి బంధువుల రోదనలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి.

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ఇవీ చూడండి: లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...

ఖమ్మం జిల్లా ఖానాపురం మండలం హవేలి పారిశ్రామిక ప్రాంతంలో స్థానికంగా నివాసముంటున్న ఖాదర్ పాష బూడిద గుంటలో పడి చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్​ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడి బంధువుల రోదనలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి.

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ఇవీ చూడండి: లోబర్చుకోవాలనుకున్నాడు... హత్య చేశాడు...

Intro:tg_kmm_02_28_yuvakudi_mruthi_ab_ts10044

( )


ఖమ్మం లో గ్రానైట్ ఫ్యాక్టరీ బూడిద గుంటలో పడి ఒ యువకుడు మృతి చెందాడు. నగరంలోని ఖానాపురం హవేలి పారిశ్రామిక ప్రాంతంలో అదే ప్రాంతానికి చెందిన ఖాదర్ పాష 26 ఏళ్లు బూడిద గుంట లో పడ్డాడు. ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుడు ఖాదర్ కు ఆయన భార్యకు గత కొద్ది రోజులుగా ఘర్షణ జరుగుతున్నట్టు బంధువులు తెలిపారు. మృతుడి బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారు మోగింది....byte
byte.. శ్రీనివాసరావు ఖానాపురం హవేలి ఏ ఎస్ఐ


Body:యువకుడు మృతి


Conclusion:యువకుడు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.