ETV Bharat / state

సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి: బెల్లం శ్రీను

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపోతుందని జడ్పీటీసీ బెల్లం శ్రీను అన్నారు. సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

author img

By

Published : Jul 3, 2019, 11:37 PM IST

సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి: బెల్లం శ్రీను

గోదావరిపై దుమ్ముగూడెంకు ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్ట పోతుందని కాంగ్రెస్ జడ్పీటీసీ బెల్లం శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్​ను జిల్లాకు తరలించే విధంగా సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని కోరారు.

సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి: బెల్లం శ్రీను


ఇవీచూడండి: అడవుల నుంచి గిరిజనులను పంపే కుట్ర: లోక్​సభలో రేవంత్

గోదావరిపై దుమ్ముగూడెంకు ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టుల వలన ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్ట పోతుందని కాంగ్రెస్ జడ్పీటీసీ బెల్లం శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం బ్యాక్ వాటర్​ను జిల్లాకు తరలించే విధంగా సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని కోరారు.

సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలి: బెల్లం శ్రీను


ఇవీచూడండి: అడవుల నుంచి గిరిజనులను పంపే కుట్ర: లోక్​సభలో రేవంత్

Intro:tg_kmm_02_03_cong_pc_ab_ts10044
( )


గోదావరి పై దుమ్ము గూడెం కు ఎగువన నిర్మిస్తున్న ప్రాజెక్టు ల వలన ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్ట పోతుందని కాంగ్రెస్ జడ్పీటీసీ బెల్లం శ్రీను అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం బ్యాక్ వాటర్ ను జిల్లా కు తరలించే విధంగా సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ చేయాలని కోరారు...byte
byte..బెల్లం శ్రీను,కాంగ్రెస్ జడ్పీటీసీ


Body:పీసీ


Conclusion:పీసీ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.