ETV Bharat / state

ఖమ్మంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు

author img

By

Published : Apr 4, 2021, 4:33 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఈస్టర్ ప్రార్థనలు ఘనంగా జరుగుతున్నాయి. ఖమ్మంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలో పాల్గొన్నారు.

Easter celebrations, khammam
ఈస్టర్, ఖమ్మం, క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు

ఖమ్మంలో ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి కాంపౌండ్, సీఎస్​ఐ ఇందిరా నగర్, ఎన్​ఎస్​పీ క్యాంప్ తదితర చర్చిలలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలో పాల్గొన్నారు.

పాస్టర్లు దైవ సందేశాన్ని అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణాలన్నీ ప్రభు గీతాలతో మార్మోగాయి.

ఖమ్మంలో ఈస్టర్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి కాంపౌండ్, సీఎస్​ఐ ఇందిరా నగర్, ఎన్​ఎస్​పీ క్యాంప్ తదితర చర్చిలలో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రార్థనలో పాల్గొన్నారు.

పాస్టర్లు దైవ సందేశాన్ని అందించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్ వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణాలన్నీ ప్రభు గీతాలతో మార్మోగాయి.

ఇదీ చూడండి: ఘనంగా ఈస్టర్ వేడుకలు... ప్రార్థనల్లో భక్తులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.