ETV Bharat / state

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన - khammam badrachalam rtc darna

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ నాయకులు ఖమ్మం జిల్లా ఏన్కూరులో ధర్నా నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన
author img

By

Published : Oct 30, 2019, 12:51 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. సాంబ శివరావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు.

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన

ఇదీ చూడండి : శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరులో సీపీఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెం ప్రధాన రహదారిపై రోడ్డుకు అడ్డుగా నిలబడి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి. సాంబ శివరావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు.

ప్రధాన రహదారికి అడ్డుగా నిలబడి ఆందోళన

ఇదీ చూడండి : శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తివేత

Intro:TG_KMM_04_30_CPI RAASTHAROKO _AV_TS10090. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా ఏన్కూరు లో సిపిఐ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.సాంబశివరావు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు రాస్తారోకోలతో ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిలో కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.


Body:wyra


Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.