ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల పాదయాత్ర - పాలేరు నియోజకవర్గం

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లాలో అఖిలపక్ష నాయకులు పాదయాత్ర చేపట్టారు. పలు రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల పాదయాత్ర
author img

By

Published : Nov 15, 2019, 2:31 PM IST

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో అఖిలపక్ష నేతలు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేలకొండపల్లి నుంచి 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఖమ్మం డిపోను ముట్టడించనున్నట్లు నేతలు వెల్లడించారు. ఈ యాత్రలో సుమారు 200 మంది పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు సంఘీభావం తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల పాదయాత్ర

ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలంలో అఖిలపక్ష నేతలు పాదయాత్ర చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేలకొండపల్లి నుంచి 25 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ఖమ్మం డిపోను ముట్టడించనున్నట్లు నేతలు వెల్లడించారు. ఈ యాత్రలో సుమారు 200 మంది పాల్గొన్నారు. ఈ పాదయాత్రకు పలు రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్థులు సంఘీభావం తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష నేతల పాదయాత్ర

ఇవీ చూడండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.