ETV Bharat / state

'పాజిటివ్​ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'

ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ వెల్లడించారు. కేసుల సంఖ్య పెరగకుండా లాక్​డౌన్​ ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

author img

By

Published : Apr 13, 2020, 7:13 PM IST

minister puvvada ajay kumar on corona preventive actions
'పాజిటివ్​ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'

ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరిందని వాటిలో ఖమ్మం పట్టణంలోనే ఆరు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి వెల్లడించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకడం చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. కేసుల సంఖ్య పెరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురికి కరోనా సోకగా...ఇద్దరు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారని పేర్కొన్నారు.

'పాజిటివ్​ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'

ఇవీ చూడండి: ఆ​ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు

ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడుకు చేరిందని వాటిలో ఖమ్మం పట్టణంలోనే ఆరు కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి వెల్లడించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా సోకడం చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. కేసుల సంఖ్య పెరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నలుగురికి కరోనా సోకగా...ఇద్దరు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారని పేర్కొన్నారు.

'పాజిటివ్​ కేసులు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'

ఇవీ చూడండి: ఆ​ రాష్ట్రంలోకీ ఎంటరైన కరోనా- నేడు తొలి కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.