ETV Bharat / state

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు - international-photography-day-celebrations

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో వేడుకలు నిర్వహించారు.

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 19, 2019, 3:16 PM IST

కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. యూనియన్ మండలాధ్యక్షుడు గడ్డం సుమిత్ రెడ్డి మిఠాయిలు పంపిణీ చేశారు. పురాతన చిత్రకళలను ప్రదర్శించడం ఒక్క కెమెరాకే సాధ్యమని అన్నారు. ఫోటోగ్రాఫర్​ల ఐక్యతకు సభ్యులు సహకరించాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్​లోని ముఖ్య కార్యకర్తలకు శాలువాలతో సన్మానం చేశారు.

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఇవీ చూడండి: తావి నదిలో చిక్కుకున్న వారిని కాపాడిన వాయుసేన

కరీంనగర్ జిల్లా గన్నేరువరంలో అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. యూనియన్ మండలాధ్యక్షుడు గడ్డం సుమిత్ రెడ్డి మిఠాయిలు పంపిణీ చేశారు. పురాతన చిత్రకళలను ప్రదర్శించడం ఒక్క కెమెరాకే సాధ్యమని అన్నారు. ఫోటోగ్రాఫర్​ల ఐక్యతకు సభ్యులు సహకరించాలని కోరారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యూనియన్​లోని ముఖ్య కార్యకర్తలకు శాలువాలతో సన్మానం చేశారు.

అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

ఇవీ చూడండి: తావి నదిలో చిక్కుకున్న వారిని కాపాడిన వాయుసేన

సికింద్రాబాద్ యాంకర్..ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ నిలిచిపోవడంతో రోగుల అంతా ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రి వద్ద బయట రోగుల విభాగంలో ఉన్న రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిందని గాంధీ సూపరిండెంట్ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు..ఉదయం నుండే ఓపీ బ్లాక్ వద్ద రోగులతో నిండిపోయింది..ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పనిచేయకపోవడంతో తాము ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రోగులు తెలిపారు ..గాంధీలో వైద్యులు రోగులను పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశారు .ఈ సందర్భంగా సూపర్డెంట్ పవన్ కుమార్ మాట్లాడుతూ గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఉందని ఇప్పటికే రోగుల సంఖ్య అధికంగా ఉందని అన్నారు . ప్రతిరోజు 4 వేల మంది ఉద్యోగులు వస్తుండగా ఈ రోజు ఆరు వేలకు సంఖ్య చేరిందని ఆయన వెల్లడించారు ..ఆస్పత్రిలో నర్సుల కొరత ఎక్కువగా ఉందని అన్ని డిపార్ట్మెంట్లలో డాక్టర్లు కూడా లేని పరిస్థితి ఉందని అన్నారు..టీచింగ్ హాస్పిటల్స్ ప్రైమరీ సెంటర్లలో ఉన్న వారిని ఆసుపత్రికి బదులాయిస్తే కొంతవరకు భారాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు..జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ టీచింగ్,ఈ ఎస్ ఐ ,బస్తీ దవాఖాన లు, హాస్పిటల్స్ సిబ్బందిని పెంచితే వారు జిల్లాలను గాంధీ ఆసుపత్రికి వచ్చే అవసరం తగ్గుతుందని చిన్న చిన్న వాటికి కూడా గాంధీ ఆస్పత్రికి రావడం వల్ల తనకు భారంగా మారిందన్నారు..  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరగా స్పందించి రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని రోగులు అభిప్రాయపడ్డారు..బైట్ రాజేష్ ..సి.పి.ఐ నాయకుడు 2.లక్ష్మి రోగి బంధువు3..శ్రవణ్ కుమార్ గాంధీ సూపరిండెంట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.