ETV Bharat / state

'వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'

కరీంనగర్​ కలెక్టర్​ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గత ఐదు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Sep 23, 2019, 6:03 PM IST

'వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్​లో సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. గత ఐదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చూపుతోందని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే అక్టోబర్ 14న హైదరాబాదులో ఇందిరా గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బండారి శేఖర్ హెచ్చరించారు.

'వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'

ఇవీ చూడండి: ప్రజాభిప్రాయాలకు ప్రతిబింబంగా అసెంబ్లీ..: మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కరీంనగర్​లో సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. గత ఐదు నెలలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చూపుతోందని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. లేకుంటే అక్టోబర్ 14న హైదరాబాదులో ఇందిరా గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బండారి శేఖర్ హెచ్చరించారు.

'వేతనాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం'

ఇవీ చూడండి: ప్రజాభిప్రాయాలకు ప్రతిబింబంగా అసెంబ్లీ..: మంత్రి ప్రశాంత్ రెడ్డి

Intro:TG_KRN_10_23_ASHA_WORKERS_NIRASANA_VO_TS10036
sudhakar contributer karimnagar

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఆశావర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు గత ఐదు మాసాలుగా అ వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానంగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వము ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం చూపుతోందని ఆరోపించారు సమస్యలను పరిష్కరించలేని ఎడల అక్టోబర్ 14న హైదరాబాదులో ఇందిరా గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బండారి శేఖర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు

బైట్ బండారి శేఖర్ ర్ సి ఐ టి యు జిల్లా అధ్యక్షుడు


Body:హ్హ్


Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.