ETV Bharat / state

సామూహిక భవనానికి భూమిపూజ - telangana-speaker-foundation-for community hall in bhancewada

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 15లక్షలతో నిర్మిస్తున్న వడ్ల వృత్తి సంఘం భవనాన్ని శాసన సభపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు.

సామూహిక భవనానికి భూమిపూజ
author img

By

Published : Jul 11, 2019, 6:08 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వడ్ల వృత్తి సంఘం భవన నిర్మాణానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. 15 లక్షలతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని తొందరగా పూర్తి చేసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో సామూహిక భవనాలు, కల్యాణ మండపాలు నిర్మించుకోవటానికి ఎనిమిది మండలాల్లో 7 కోట్ల 57 లక్షలు మంజూరైనట్లు స్పీకర్ వెల్లడించారు.

సామూహిక భవనానికి భూమిపూజ

ఇవీచూడండి: 'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో వడ్ల వృత్తి సంఘం భవన నిర్మాణానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్రాంరెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు పద్మ గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. 15 లక్షలతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని తొందరగా పూర్తి చేసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో సామూహిక భవనాలు, కల్యాణ మండపాలు నిర్మించుకోవటానికి ఎనిమిది మండలాల్లో 7 కోట్ల 57 లక్షలు మంజూరైనట్లు స్పీకర్ వెల్లడించారు.

సామూహిక భవనానికి భూమిపూజ

ఇవీచూడండి: 'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.