ETV Bharat / state

అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి గేట్ల పైనుంచి నీరు అలుగు పారుతోంది.

author img

By

Published : Sep 15, 2020, 11:24 AM IST

pochara project with full water at nagireddypeta in kamareddy district
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. గేట్ల పైనుంచి నీరు అలుగు పారుతోంది. ప్రస్తుతం జలాశయంలో1.820 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

గాంధారి, లింగంపేట వాగుల నుంచి 1470 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. నాలుగు గేట్ల ద్వారా 3000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు.

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. గేట్ల పైనుంచి నీరు అలుగు పారుతోంది. ప్రస్తుతం జలాశయంలో1.820 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

గాంధారి, లింగంపేట వాగుల నుంచి 1470 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. నాలుగు గేట్ల ద్వారా 3000 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు.

ఇదీ చదవండి: నాగార్జునసాగర్​కు భారీగా చేరుతున్న వరదనీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.