ETV Bharat / state

పోలింగ్ నిర్వాహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు - కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు

తొలి విడత పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన ప్రచార ఘట్టం ముగిసిపోయింది. ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా ఏర్పాట్లలో అధికారులు మునిగిపోయారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంత్రమైన భూపాలపల్లిలో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమావేశం
author img

By

Published : Apr 9, 2019, 7:02 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ నెల 11న జరిగే లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ఏర్పాట్లపై చర్చించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్. భాస్కరన్​, జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల 60 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను చేశామని వెల్లడిచారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి పోలీస్ బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కోరారు.

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమావేశం

ఇవీ చూడండి: వరంగల్‌ లోక్​సభ బరిలో 15 మంది అభ్యర్థులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. ఈ నెల 11న జరిగే లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ఏర్పాట్లపై చర్చించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్. భాస్కరన్​, జిల్లా ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల 60 వేల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను చేశామని వెల్లడిచారు. దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కావాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఓటర్లను కోరారు.

నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి పోలీస్ బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కోరారు.

భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమావేశం

ఇవీ చూడండి: వరంగల్‌ లోక్​సభ బరిలో 15 మంది అభ్యర్థులు

Intro:Tg_wgl_47_09_Collector_sp_press_meet_ab_c8

V.Sathish Bhupalpally Countributer.

యాంకర్( ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 11న జరిగే పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయని, అన్ని విధాలుగా ఏర్పాట్లు పుర్తి చేశామని జిల్లా కలెక్టర్ ర్ వాసం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ ,ఆర్ భాస్కర్ విలేకరుల సమావేశం లో తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇ ఈ ప్రాంతంలో లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం నుండి రెండు లక్షల 60 వేల మంది ఓటర్ల ఉన్నారని,పోలింగ్ కేంద్రాలలో అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశామని, దివ్యాంగులకు వాహనాలను ఏర్పాటు చేసామని ,పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు చల్లదనం కోసం టెంట్లు ఏర్పాటు చేశామని వ్యక్తం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి పోలీస్ బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేశామని అన్నారు. 340 మంది పోలీస్ సిబ్బంది బెటాలియన్ టీం లతో పోలింగ్ కేంద్రాల వద్ద ఒక రోజు ముందే నుండే సిబ్బంది ఉంటారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుకున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలకు ఎక్కువ శాతం ఓట్లు నమోదు కావాలనే అని అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో ఎలక్షన్ కోడు లో ప్రాంతం నుండి లిక్కర్ ఇతర కేసులను నమోదు చేసామని ఎస్పీ తెలిపారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా సజావుగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేసి తమ అమూల్యమైన ఓటును అందరు సద్వినియోగం గా వినియోగించుకొని గతం కంటే ఎన్నికలలో 84 శాతం కంటే ఎక్కువగా ఓటింగ్ శాతాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. ఓట్ల అనంతరం ఈవీఎంల బాక్సులను భూపాలపల్లి నుండి వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో భద్రపరుస్తామని తెలిపారు.

బైట్.1).వాసం వెంకటేశ్వర్లు(జిల్లా కలెక్టర్).
2).ఆర్. భాస్కరన్(జిల్లా ఎస్పీ).



Body:Tg_wgl_47_09_Collector_sp_press_meet_ab_c8


Conclusion:Tg_wgl_47_09_Collector_sp_press_meet_ab_c8
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.