ETV Bharat / state

'నియంతృత్వ పోకడకు నిదర్శనం'

author img

By

Published : Nov 10, 2019, 6:07 PM IST

ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలోని కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.  తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

జనగామలో ఆర్టీసీ ధర్నా

తమ డిమాండ్లను పరిష్కరించాలని జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్మికులు 37రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం చర్చలు జరపకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్ట్ మొట్టికాయలు వేసినా.. సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేసినా.. మిలియన్ మార్చ్ విజయవంతమైందన్నారు.

జనగామలో ఆర్టీసీ ధర్నా

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

తమ డిమాండ్లను పరిష్కరించాలని జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్మికులు 37రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం చర్చలు జరపకుండా మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్ట్ మొట్టికాయలు వేసినా.. సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు చేసినా.. మిలియన్ మార్చ్ విజయవంతమైందన్నారు.

జనగామలో ఆర్టీసీ ధర్నా

ఇదీ చూడండి : 'కాంగ్రెస్​ నాయకులనే టార్గెట్​ చేస్తున్నారు'

Intro:tg_wgl_61_10_rtc_karmikula_nirasana_ab_ts10070
nitheesh, jangama, 8978753177
తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల చేస్తున్న సమ్మె 37వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆర్టీసీ కార్మికులు 37రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పదించి, చర్చలు జరపకుండా, హై కోర్ట్ మొట్టికాయలు వేసిన సుప్రీం కోర్టు కు వెళుతామని చెప్పడం ముఖ్యమంత్రి మంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడకు నిదర్శనమని, జేఏసీ నాయకులు సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, తమ నాయకులతో చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని అంటకాలు చేసిన మిలియన్ మార్చ్ విజయవంతం అయ్యిందని, దాని స్పూర్తితో సమ్మె కొనసాగిస్తామని తెలిపారు
బైట్: ఎల్.ఎల్.పతి, జేఏసీ కన్వీనర్, జనగామ ఆర్టీసీ డిపో


Body:1


Conclusion:1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.