ETV Bharat / state

జనగామలో సీపీఎం రాస్తారోకో

అభివృద్ధి పనుల్లో నాణ్యతలోపం ఉందంటూ జనగామ జిల్లా కేంద్రంలో సీపీఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు. ట్రాఫిక్​ భారీగా స్తంభించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు  వారిని పక్కకు తప్పించారు.

author img

By

Published : Jul 31, 2019, 11:41 PM IST

సీపీఎం నాయకులు

జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతలోపం ఉందంటూ సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆరోపించారు. ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను పక్కకు తప్పించారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీలు గుత్తేదారు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని సీపీఎం నాయకులు తెలిపారు.

జనగామలో సీపీఎం రాస్తారోకో

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతలోపం ఉందంటూ సీపీఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పనులపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ఆరోపించారు. ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కార్యకర్తలను పక్కకు తప్పించారు. నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీలు గుత్తేదారు ఇష్టానుసారంగా నిర్మిస్తున్నారని సీపీఎం నాయకులు తెలిపారు.

జనగామలో సీపీఎం రాస్తారోకో

ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్​- రోగుల ఇక్కట్లు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.