ETV Bharat / state

పాజిటివ్​ వ్యక్తులను కలిసిన ఎమ్మెల్యే... జిల్లాలో ఇప్పుడిదే చర్చ..!

author img

By

Published : May 16, 2020, 10:52 AM IST

Updated : May 16, 2020, 12:43 PM IST

ఎమ్మెల్యే రవిశంకర్​ జగిత్యాల జిల్లాలో కోవిడ్​ సోకిన వ్యక్తులను కలవడంపై జిల్లాలో చర్చనీయంశంగా మారింది.

mla-ravishankar-met-corona-positive-people-in-jagityala
పాజిటివ్​ వ్యక్తులను కలిసిన ఎమ్మెల్యే... ఇప్పుడిదే జిల్లాలో చర్చ..!!

కరోనా వైరస్​ అనగానే జనం వణికిపోతున్నారు. కానీ.. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్​ సోకిన ముగ్గురు వ్యక్తులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కలిసి పరామర్శించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చానీయంగా మారింది.

ఇటీవల ముంబయి నుంచి వారి శాంపిళ్లను పరీక్షలకు పంపగా... మల్యాల మండలంలోని భార్యాభర్తలకు, గొల్లపల్లి మండలంలోని మరోవ్యక్తికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన నియోజకవర్గంకు చెందిన వ్యక్తులు కావడం వల్ల సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో కేవలం మాస్కులు, గ్లౌసులు మాత్రమే ధరించి వారిని కలిశారు. భౌతిక దూరం పాటించినప్పటికీ పాజిటివ్​ వ్యక్తులను కలవడం జిల్లాలో చర్చసాగుతోంది.

కరోనా వైరస్​ అనగానే జనం వణికిపోతున్నారు. కానీ.. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్​ సోకిన ముగ్గురు వ్యక్తులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ కలిసి పరామర్శించారు. ఈ ఘటన ఇప్పుడు చర్చానీయంగా మారింది.

ఇటీవల ముంబయి నుంచి వారి శాంపిళ్లను పరీక్షలకు పంపగా... మల్యాల మండలంలోని భార్యాభర్తలకు, గొల్లపల్లి మండలంలోని మరోవ్యక్తికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. ఆయన నియోజకవర్గంకు చెందిన వ్యక్తులు కావడం వల్ల సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే తన అనుచరులతో కేవలం మాస్కులు, గ్లౌసులు మాత్రమే ధరించి వారిని కలిశారు. భౌతిక దూరం పాటించినప్పటికీ పాజిటివ్​ వ్యక్తులను కలవడం జిల్లాలో చర్చసాగుతోంది.

ఇదీ చదవండి: ఆర్టీసీలో 6 వేలమంది ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు ఔట్​

Last Updated : May 16, 2020, 12:43 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.