ETV Bharat / state

తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు

author img

By

Published : Mar 11, 2021, 4:55 PM IST

Updated : Mar 11, 2021, 5:10 PM IST

ఏపీ, విశాఖ జిల్లాలో తెదేపా, వైకాపా శ్రేణులు.. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు.

ycp-tdp-attack-in-gandhavaram-in-vishakha
తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు

ఏపీ, విశాఖ జిల్లాలో జరుగుతోన్న ఎన్నికల నేపథ్యంలో.. తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. చోడవరం మండలం గంధవరంలో ఇరు వర్గాలు.. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు.

గాయాపడ్డ గంధవరం సర్పంచ్ ఇంద్రజతో సహా క్షతగాత్రులను విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఏపీ, విశాఖ జిల్లాలో జరుగుతోన్న ఎన్నికల నేపథ్యంలో.. తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి. చోడవరం మండలం గంధవరంలో ఇరు వర్గాలు.. పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది కార్యకర్తలు గాయాలపాలయ్యారు.

గాయాపడ్డ గంధవరం సర్పంచ్ ఇంద్రజతో సహా క్షతగాత్రులను విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: కాలువ ప్రమాదం.. 25 గేదెలు మృతి

Last Updated : Mar 11, 2021, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.