ETV Bharat / state

మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: కోదండరామ్ - ఈ నెల 8న జాతీయ స్థాయిలో రైతుబంధు కార్యక్రమాన్ని

దిల్లీ జేఎన్‌యూలో ముసుగులు ధరించి దాడి చేయడం దారుణమని తెజస అధ్యక్షులు కోదండరామ్‌ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించిందని ప్రకటించారు.

Violent attack on masks: Kodandaram
ముసుగులు ధరించి దాడి చేయడం దారుణం : కోదండరామ్‌
author img

By

Published : Jan 6, 2020, 11:21 PM IST

దిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఘటన అప్రజాస్వామికమైందని..ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో మిలియన్ మార్చ్‌ నిర్వహించిన ముస్తాక్‌పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలన్నారు.

రైతులకు సంక్షేమ పథకాలు అందాలని ఈ నెల 8న జాతీయ స్థాయిలో రైతుబంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికలకు రెండు కమిటీలు వేసినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని.. ప్రతిపక్షాలను బలహీన పర్చాలని వార్డుల విభజన చేశారని కోదండరామ్ ఆరోపించారు.

ముసుగులు ధరించి దాడి చేయడం దారుణం : కోదండరామ్‌

ఇదీ చూడండి : తప్పిపోయిన బాలుడు.. 5 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు...

దిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఘటన అప్రజాస్వామికమైందని..ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్​లో మిలియన్ మార్చ్‌ నిర్వహించిన ముస్తాక్‌పై పెట్టిన కేసులు ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలన్నారు.

రైతులకు సంక్షేమ పథకాలు అందాలని ఈ నెల 8న జాతీయ స్థాయిలో రైతుబంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికలకు రెండు కమిటీలు వేసినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని.. ప్రతిపక్షాలను బలహీన పర్చాలని వార్డుల విభజన చేశారని కోదండరామ్ ఆరోపించారు.

ముసుగులు ధరించి దాడి చేయడం దారుణం : కోదండరామ్‌

ఇదీ చూడండి : తప్పిపోయిన బాలుడు.. 5 గంటల్లో తల్లిదండ్రుల చెంతకు...

TG_Hyd_35_06_TJS_Kodandaram_AB_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ సచివాలయం OFC నుంచి వచ్చింది. ( ) దిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఘటన అప్రజాస్వామికమైందని...ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ చెప్పారు. ముసుగులు ధరించి దాడి చేయడం దారుణమని అయన పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. మిలియన్ మార్చ్‌ నిర్వహించిన ముస్తాక్‌పై కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పిన అయన ప్రభుత్వం వెంటనే కేసులను ఉపసంహారించుకోవాలన్నారు. రైతులకు సంక్షేమ పథకాలు అందాలని ఈ నెల 8న జాతీయ స్థాయిలో రైతుబంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అయన వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ ఎన్నికలకు రెండు కమిటీలు వేసినట్లు తెలిపారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని...ప్రతిపక్షాలను బలహీన పర్చాలని వార్డుల విభజన చేశారని కోదండరామ్ ఆరోపించారు. బైట్: కోదండరామ్, తేజసా అధ్యక్షులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.