ETV Bharat / state

"వర్మ" మళ్లీ మొదటికొచ్చాడు.!

అర్జున్ రెడ్డి రీమేక్​గా తమిళంలో వస్తున్న 'వర్మ'  మళ్లీ మొదట్నుంచి షూటింగ్ జరుపుకోనుంది.

author img

By

Published : Feb 8, 2019, 12:15 AM IST

ధ్రువ్

"అర్జున్ రెడ్డి" సృష్టించిన సెన్సేషన్ అందరికి తెలిసిందే. ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్​లు చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా "కబీర్ ఖాన్" పేరుతో తెరకెక్కిస్తున్నారు.


undefined
తమిళంలో వర్మ పేరుతో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగానూ ఈ చిత్రాన్ని రీమేక్​ చేస్తున్నారు. అయితే తమిళ సినిమా కథ మళ్లీ మొదటికొచ్చింది.
సినిమా మొత్తాన్ని మళ్లీ షూట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్​టైన్​మెంట్స్ ప్రకటించింది.
త్వరలోనే చిత్రంలో నటీనటులు, దర్శకుడు పేరును వెల్లడిస్తామని తెలిపింది.
అలుపెరగకుండా పనిచేసి ఈ జూన్ కల్లా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.

"అర్జున్ రెడ్డి" సృష్టించిన సెన్సేషన్ అందరికి తెలిసిందే. ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్​లు చేస్తున్నారు. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా "కబీర్ ఖాన్" పేరుతో తెరకెక్కిస్తున్నారు.


undefined
తమిళంలో వర్మ పేరుతో విక్రమ్ తనయుడు ధ్రువ్ కథానాయకుడిగానూ ఈ చిత్రాన్ని రీమేక్​ చేస్తున్నారు. అయితే తమిళ సినిమా కథ మళ్లీ మొదటికొచ్చింది.
సినిమా మొత్తాన్ని మళ్లీ షూట్ చేస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ ఈ4 ఎంటర్​టైన్​మెంట్స్ ప్రకటించింది.
త్వరలోనే చిత్రంలో నటీనటులు, దర్శకుడు పేరును వెల్లడిస్తామని తెలిపింది.
అలుపెరగకుండా పనిచేసి ఈ జూన్ కల్లా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది.
Intro:జాతీయ రహదారిపై మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరూ దుర్మరణం చెందారు మరో ఇద్దరికి గాయాలయ్యాయి ఇసుక ఇవాళ సాయంత్రం చోటు చేసుకుంది సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు


Body:మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన రవి ఆయన భార్య సునీత చిన్న కుమారుడు కలిసి హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు ప్రైవేటు కారులో ప్రయాణిస్తుండగా జడ్చర్ల సమీపంలో లారీ కారును ఢీ కొట్టడంతో కారు బోల్తా పడ్డాడు ఈ సంఘటనలు సునీత అక్కడికక్కడే దుర్మరణం చెందగా ఆమె భర్త రవి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందారు కుమారుడు అభిరామ్ కు కూడా తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు సంఘటనలో కారు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి


Conclusion:ప్రమాదం జరిగిన సమాచారంతో జడ్చర్ల పోలీసులు చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు ఇంట్లో శుభకార్యం కోసం గ్రామానికి బయలుదేరగా ప్రమాదంలో దంపతుల మృతి చెందడం పట్ల విషాదం అలుముకుంది

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.