ETV Bharat / state

రెండో​ వ్యాక్సిన్​ తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి​ కరోనా రెండో వ్యాక్సిన్​ వేయించుకున్నారు. టీకాపై అపోహలు మాని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్​ తీసుకోవాలని ఆయన సూచించారు.

author img

By

Published : Apr 19, 2021, 6:49 PM IST

Secunderabad Gandhi Hospital
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గాంధీ ఆసుపత్రిలో కరోనా రెండో టీకాను తీసుకున్నారు. సెకండ్​ వేవ్​ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. టీకాపై అపోహలు మాని వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు కిషన్ రెడ్డి. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మందులు, పడకల సమస్య రాకుండా చూడాలని సూచించారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. గాంధీ ఆసుపత్రిలో కరోనా రెండో టీకాను తీసుకున్నారు. సెకండ్​ వేవ్​ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. టీకాపై అపోహలు మాని వ్యాక్సిన్​ తీసుకోవాలని సూచించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు కిషన్ రెడ్డి. రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. మందులు, పడకల సమస్య రాకుండా చూడాలని సూచించారు.

ఇదీ చదవండి: వైద్యుల స్ఫూర్తిని దెబ్బతీయొద్దు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.