ETV Bharat / state

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నిరాహారదీక్ష - హైదరాబాద్

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ఆర్టీసీ జాయింట్​ యాక్షన్​ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నిరాహారదీక్ష
author img

By

Published : Sep 30, 2019, 3:24 PM IST

హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సామూహిక నిరాహార దీక్షను చేపట్టారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించాలంటూ డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​తో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2017 ఏప్రిల్​ నుంచి రావాల్సిన జీతభత్యాల సవరణను వెంటనే చేయాలని కోరుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నామని కార్మికులు తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నిరాహారదీక్ష

ఇదీ చదవండిః ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు

హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సామూహిక నిరాహార దీక్షను చేపట్టారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారించాలంటూ డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​తో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 2017 ఏప్రిల్​ నుంచి రావాల్సిన జీతభత్యాల సవరణను వెంటనే చేయాలని కోరుతున్నారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నామని కార్మికులు తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ నిరాహారదీక్ష

ఇదీ చదవండిః ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే దీక్షలు

TG_Hyd_24_30_Rain In City_Av_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) హైదరాబాద్ నగరంలో ని పలు ఫ్రాతాలలో వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్ , హిమాయత్ నగర్, నారాయణ గూడ, లకిడికపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఉదయం వారి వారి గమ్య స్థానాలకు వెళ్లే వాహన దారులు, బాట సారులు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ప్రజలు తడిసి ముద్దయ్యారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.