ETV Bharat / state

రెండు ఆలయాల్లో చోరీ.. సొత్తు మాయం - సనత్​నగర్​లో రెండు ఆలయాల్లో దొంగతనం

ఫతేనగర్​లోని రెండు దేవాలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. వినాయకుని ఆలయంలో హుండీ పగలగొట్టి, శివాలయంలో అమ్మవారి వెండి కిరీటాలు ఎత్తుకెళ్లారు.

రెండు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దొంగలు
author img

By

Published : Nov 5, 2019, 2:38 PM IST

సనత్​నగర్ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఫతేనగర్​లో రెండు దేవాలయాల్లో చోరీ జరిగింది. స్థానిక గణేష్ ఆలయంలోకి చొరబడి హుండీ పగులగొట్టారు. అలాగే శివాలయంలో అమ్మవారి వెండి కిరీటం దొంగలించారు. గతంలో కూడా చోరీలు జరిగాయని, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ ఇలా జరిగిందని శివాలయం అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.

సనత్​నగర్ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఫతేనగర్​లో రెండు దేవాలయాల్లో చోరీ జరిగింది. స్థానిక గణేష్ ఆలయంలోకి చొరబడి హుండీ పగులగొట్టారు. అలాగే శివాలయంలో అమ్మవారి వెండి కిరీటం దొంగలించారు. గతంలో కూడా చోరీలు జరిగాయని, పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే మళ్లీ ఇలా జరిగిందని శివాలయం అర్చకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండిః చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ

Tg-hyd-14-05-temples-chori-AB-TS10021 సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫతేనగర్ లో గత అర్ధరాత్రి రెండు దేవాలయాల్లో దొంగలు చొరబడి ఉండి పగలగొట్టి అలాగే అమ్మవారి వెండి కిరీటాలువెండి కల్లు ,చోరీ చేసిన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకుంది , స్థానిక ఫతే నగర్ లోని శివాలయం గణేష్ టెంపుల్ లో గత అర్ధరాత్రి దొంగలు దేవాలయంలో చొరబడి ఉండి పగలగొట్టి అదేవిధంగా శివాలయంలో అమ్మవారి వెండి కిరీటం చోరీ చేశారు ... అయితే ఈ చోరీ సంఘటనలు గతంలో కూడా జరిగాయని కానీ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో నే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని శివాలయం పంతులు ఆవేదన వ్యక్తం చేశారు .... అయితే ఇలాంటి సంఘటనలు సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచుగా చోటుచేసుకుంటున్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లువివరించడం తో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు .... Note : Visuals on desc whatsapp Bite....శివాలయం పంతులు ...వీరభద్రయ్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.