ETV Bharat / state

రబీకి నిరంతర విద్యుత్

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా నడుపుతామని విద్యుత్ సంస్థలు తీర్మానించాయి.

author img

By

Published : Feb 17, 2019, 6:14 AM IST

Updated : Feb 17, 2019, 8:05 AM IST

విద్యుత్

యాసంగి(రబీ) పంటల​కు విద్యుత్ గరిష్ఠ డిమాండ్​ ఉండే అవకాశం ఉన్నందున.. తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్​ అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ​లో రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహించింది. జెన్​కో-ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకరరావు అధ్యక్షతన ఎస్​పీడీసీఎల్, ఎన్​పీడీసీఎల్ అధికారులు 'తెలంగాణ విద్యుత్ రంగానికి పునరంకితం' అనే అంశంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

మార్చి 2, 3 తేదీల్లో తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై అధికారులు చర్చించనున్నారు. ఈ అంశంపై విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. నూతన విద్యుత్​ కేంద్రాల నిర్మాణం పూర్తిచేసి.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని సీఎండీ సూచించారు.

విద్యుత్ అధికారుల సమీక్ష
undefined

యాసంగి(రబీ) పంటల​కు విద్యుత్ గరిష్ఠ డిమాండ్​ ఉండే అవకాశం ఉన్నందున.. తీసుకోవాల్సిన చర్యలపై విద్యుత్​ అధికారులు సమావేశమయ్యారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ​లో రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమీక్ష నిర్వహించింది. జెన్​కో-ట్రాన్స్​కో సీఎండీ ప్రభాకరరావు అధ్యక్షతన ఎస్​పీడీసీఎల్, ఎన్​పీడీసీఎల్ అధికారులు 'తెలంగాణ విద్యుత్ రంగానికి పునరంకితం' అనే అంశంపై ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

మార్చి 2, 3 తేదీల్లో తెలుగు రాష్ట్రాల విద్యుత్ ఉద్యోగుల విభజనపై అధికారులు చర్చించనున్నారు. ఈ అంశంపై విద్యుత్ సంస్థలు అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. నూతన విద్యుత్​ కేంద్రాల నిర్మాణం పూర్తిచేసి.. మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని సీఎండీ సూచించారు.

విద్యుత్ అధికారుల సమీక్ష
undefined
sample description
Last Updated : Feb 17, 2019, 8:05 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.