ETV Bharat / state

2 వేల కోట్లు అప్పు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

author img

By

Published : Jul 10, 2021, 9:47 AM IST

telangana government is borrowing Rs 2,000 crores
telangana government is borrowing Rs 2,000 crores

06:30 July 10

2 వేల కోట్లు అప్పు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రుణం తీసుకోనుంది. రిజర్వు బ్యాంక్ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి అప్పు తీసుకోనుంది. ఈ మేరకు 30 ఏళ్ల కోసం బాండ్లు జారీ చేసింది. ఈనెల 13న బాండ్ల వేలం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే 13,500 కోట్ల రూపాయలు రుణంగా తీసుకొంది. తాజాగా రుణంతో 15,500 కోట్లకు చేరనుంది.  

ఇదీచూడండి: Education loan: విద్యా రుణం పొందడం ఎలా?

06:30 July 10

2 వేల కోట్లు అప్పు తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల రుణం తీసుకోనుంది. రిజర్వు బ్యాంక్ ద్వారా బహిరంగ మార్కెట్ నుంచి అప్పు తీసుకోనుంది. ఈ మేరకు 30 ఏళ్ల కోసం బాండ్లు జారీ చేసింది. ఈనెల 13న బాండ్ల వేలం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఇప్పటికే 13,500 కోట్ల రూపాయలు రుణంగా తీసుకొంది. తాజాగా రుణంతో 15,500 కోట్లకు చేరనుంది.  

ఇదీచూడండి: Education loan: విద్యా రుణం పొందడం ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.