ETV Bharat / state

ఆదర్శ సేవకు యువ సేవారత్న పురస్కారం

బతికుండగా ఎవ్వరూ లేక అనాథల్లా బతికీడ్చి తనువు చాలించిన వారికి అతడు మరణానంతరం ఆప్తుడయ్యాడు. రెండేళ్లలో ఐదొందల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచిన గౌతమ్​ను సేవారత్న పురస్కారం వరించింది.

author img

By

Published : Jun 18, 2019, 6:26 AM IST

Updated : Jun 18, 2019, 7:56 AM IST

ఆదర్శ సేవకు యువ సేవారత్న పురస్కారం

సాటి మనిషి గురించి పట్టించుకోవడానికే తీరిక లేని రోజుల్లో... తన జీవితాన్ని పరుల సేవకు అంకితం చేశాడు నగరానికి చెందిన గౌతమ్​. రెండేళ్లలో 5 వందల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి ఎందరికో మరణానంతర మజిలీ అయ్యాడు. సర్వ్ ది నీడి అనే సంస్థ ద్వారా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను యువ సేవారత్న పురస్కారంతో సత్కరించింది. గౌతమ్‌ ఇప్పటికే గిన్నిస్ బుక్, యూనివర్సల్ బుక్, వండర్ బుక్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించటమే కాకుండా పిల్లల, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందడమే కాక... మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆదర్శ సేవకు యువ సేవారత్న పురస్కారం

ఇదీ చూడండి: యాదాద్రీశుడికి భక్తుడి కానుక

సాటి మనిషి గురించి పట్టించుకోవడానికే తీరిక లేని రోజుల్లో... తన జీవితాన్ని పరుల సేవకు అంకితం చేశాడు నగరానికి చెందిన గౌతమ్​. రెండేళ్లలో 5 వందల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించి ఎందరికో మరణానంతర మజిలీ అయ్యాడు. సర్వ్ ది నీడి అనే సంస్థ ద్వారా కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను యువ సేవారత్న పురస్కారంతో సత్కరించింది. గౌతమ్‌ ఇప్పటికే గిన్నిస్ బుక్, యూనివర్సల్ బుక్, వండర్ బుక్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించటమే కాకుండా పిల్లల, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందడమే కాక... మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆదర్శ సేవకు యువ సేవారత్న పురస్కారం

ఇదీ చూడండి: యాదాద్రీశుడికి భక్తుడి కానుక

Intro:కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని ఎల్ ఎం డి కాలనీ లోని ఎస్ఆర్ఎస్పీ గెస్ట్ హౌస్ లో ఉత్తరప్రదేశ్ లోని భాగేశ్వర్కు చెందిన కరీంనగర్ జిల్లా మెజిస్ట్రేట్ ఎన్నికల అబ్జర్వర్ రంజన రాజ్ గురు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అలుగునూర్ అనుబంధ గ్రామమైన తమిళ కాలనిలో ఎన్నికల బూత్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో వికలాంగులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వసతులను పరిశీలించారు. స్థానిక బిఎల్ వో లతోతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి ఏర్పాట్లకు భద్రత కల్పించాలని ఎమ్మార్వో కు సూచనలు చేశారు. వికలాంగులు ఓటు సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. ఈవీఎం, వీవీప్యాడ్ లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా వికలాంగులకు కేటాయించిన 25 బూత్ కేంద్రాలను సందర్శించనున్నట్లు వెల్లడించారు.


Body:గ్


Conclusion:హజ్
Last Updated : Jun 18, 2019, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.