ఆడబిడ్డలను ఆదుకునేందుకు సత్యం స్వామి ధార్మిక ట్రస్టు ముందుకు వచ్చింది. ఆడపిల్లలు ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న కుటుంబానికి ఎటువంటి సహాయానికైనా మేమున్నామంటూ ధైర్యాన్ని నింపింది.
హైదరాబాద్లో అంబర్పేటలోని నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రెసిడెంట్ సమత, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండీ: కరోనా ఎఫెక్ట్: రాజధాని రోడ్లపై తగ్గిన సంచారం