ETV Bharat / state

'బాలికల అదృశ్యం కేసులను పునర్​ విచారణ చేయాలి'

రాష్ట్రవ్యాప్తంగా బాలికల అదృశ్యం కేసులను పునర్​ విచారణ చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్​ హెచ్​ఆర్సీని ఆశ్రయించారు. వీటికి సంబంధించి సెల్​ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని కోరారు.

author img

By

Published : May 3, 2019, 5:24 PM IST

రాపోలు భాస్కర్​

రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను పోలీసులు మూసివేశారని... వాటిని పునర్ విచారణ చేపట్టాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. హాజీపూర్ సంఘటనలాగే అదృశ్యమైన మైనర్ బాలికలపై ఇదే తరహాలో అకృత్యాలు జరిగి ఉండొచ్చని ఫిర్యాదు​లో పేర్కొన్నారు. మొత్తం 2 వేల కేసులను తిరిగి విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. బాలికల అదృశ్యం కేసుల్లో సెల్​ ఏర్పాటు చేసి... ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

బాలికల అదృశ్యం కేసులను పునర్​విచారణ చేయాలని ఫిర్యాదు

ఇదీ చదవండి : హైదరాబాద్​లో మురికి నీటితో నిమ్మసోడా

రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన మైనర్ బాలికల కేసులను పోలీసులు మూసివేశారని... వాటిని పునర్ విచారణ చేపట్టాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించారు. హాజీపూర్ సంఘటనలాగే అదృశ్యమైన మైనర్ బాలికలపై ఇదే తరహాలో అకృత్యాలు జరిగి ఉండొచ్చని ఫిర్యాదు​లో పేర్కొన్నారు. మొత్తం 2 వేల కేసులను తిరిగి విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. బాలికల అదృశ్యం కేసుల్లో సెల్​ ఏర్పాటు చేసి... ప్రత్యేక అధికారితో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

బాలికల అదృశ్యం కేసులను పునర్​విచారణ చేయాలని ఫిర్యాదు

ఇదీ చదవండి : హైదరాబాద్​లో మురికి నీటితో నిమ్మసోడా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.